అక్రమ మద్యం పట్టివేత

కరీంనగర్/గన్నేరువరం, ఏప్రిల్ 17 (జాగో న్యూస్):: అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిపై గన్నేరువరం పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామానికి చెందిన పల్లె సంతోష్ {29} కరీంనగర్ జిల్లా గన్నేరువరం నుండి రూ. 21,712 విలువ చేసే మద్యన్ని అక్రమంగా తరలిస్తుండడంతో మైలారం ఎక్స్ రోడ్ వద్ద గన్నేరువరం ఎస్సై నరేష్ పట్టుకున్నారు. మద్యన్ని స్వాధీనం చేసుకొని పల్లె సంతోష్ పై కేసు నమోదు చేశారు. అక్రమంగా మద్యం తరలించిన, బెల్టు దుకాణాలు నిర్వహించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్