బిజెపి నేత మాసం గణేష్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు…

కరీంనగర్, మార్చి 02 (జాగో న్యూస్): కరీంనగర్ నగరపాలక సంస్థ 9వ డివిజన్ బిజెపి నాయకులు , కాంటెస్టెడ్ కార్పొరేటర్ మాసం గణేష్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున స్నేహపూర్వక క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ లు నిర్వహించారు. నాలుగు జట్ల కోతిరాంపూర్ యూత్ తో క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ లు జరిగాయి. ఇట్టి క్రికెట్ టోర్నమెంట్లో భిక్షు టీం విజేతగా నిలువగా, రాఖీ 11 టీం రన్నరప్ గా నిలిచింది. అనంతరం విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి వాణిజ్య సేల్ కన్వీనర్ పసుపులేటి శివానందం తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్