గ్రాడ్యువేషన్ డే లో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేత.

కరీంనగర్/సైదాపూర్, ఏప్రిల్ 03 (జాగో న్యూస్): మండల కేంద్రంలోని కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఓపెన్ హౌస్,గ్రాడ్యువేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్ఈఓ కొమ్మేర శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు సర్టిఫికెట్ లను అందించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ సతీష్ కుమార్, ప్రిన్సిపాల్ అనగోని తిరుపతి, సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి, బిఅర్ఎస్ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య, మాజీ సర్పంచ్ కొండా గణేష్, మాజీ ఎంపీటీసీ జంపాల సంతోష్, సింగిల్ విండో డైరెక్టర్ బొమ్మగాని రాజు, నాయకులు కూతురు విద్వాన్ రెడ్డి, గోపగోని నవీన్ కుమార్, బోనగిరి అనిల్, తిరుపతి నాయక్ తదితరులు వున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్