గన్నేరువరం మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బియ్యం అందజేత

కరీంనగర్/గన్నేరువరం, మే 29 (జాగో న్యూస్): గన్నేరువరం మండల కేంద్రం లో తెల్ల జెలచ్చమ్మ గన్నేరువరం ఇటీవల అనారోగ్యంతో పరమపదించి నారు వారి కుటుంబ సభ్యులు కుమారులు తెల్ల భాస్కర్ తెల్ల ప్రసాద్ తెల్ల శ్రీనివాస్ లను పరామర్శించి. మండల సంఘం తరఫున 25 కిలోల బియ్యం అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి. అధ్యక్షుడు గుంటుక లింగయ్య మండల గౌరవ అధ్యక్షులు తెల అంజయ్య బూర శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి.. జిల్లా పద్మశాలి పట్టణ అధ్యక్షులు గడ్డం శ్రీరాములు జిల్లా పట్టణ ఉపాధ్యక్షులు తెల్ల చంద్రశేఖర్. ఓడ్నాల నరసయ్య. ఒడ్నాల తిరుపతి. బూర నరసయ్య ఆడపు శ్రీనివాస్ వెల్ది తిరుపతి బూర రామకృష్ణ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్