అంగన్వాడీ టీచర్లను ముందస్తు అరెస్ట్ -ఎస్సై బి.సాయిలు

నాగల్ గిద్ద, మార్చ్ 04 (జాగో న్యూస్): నాగల్ గిద్ద మండల కేంద్రం నుండి హైదరాబాద్ ధర్నాకి బయలు దేరిన 16 మంది అంగన్వాడి టీచర్లు వారి హక్కులు అంగన్వాడి టీచర్లను రెగ్యులర్ చేయాలన కనీస వేతనం 26000 రూపాయలు ఇవ్వాలని అసెంబ్లీ ముట్టడికి బయలు దేరిన అంగన్వాడి టీచర్లను ఎస్సై సాయిలు ముందస్తు అదుపులో తీసుకొని అంగన్వాడి టీచర్ల పై సుమోటో కేసు నమోదు చేసి సొంత పుసికతో విడుదల చేశారు. అంగన్వాడి టీచర్ల నాగాల్ గిద్ద మండల అధ్యక్షురాలు నిర్మల టీచర్లు సవిత, చంద్రమ్మ,సునీత, సురేఖ, పోలీసు ఎస్ఐ రవీందర్ కుమార్ తదితరులు ఉన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్