పట్టువదలని విక్రమార్కుడు.. 10వ ప్రయత్నంలో పది పాస్..

(జాగో న్యూస్): పట్టుదలే ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అంటూ”సాహసం చేయరా డింభకా రాజకుమారి లభించును”అనే చందంగా ఓ యువకుడు పట్టువదలని విక్రమార్కుడిగా పదవ ప్రయత్నం లో పదవ తరగతి పాసయ్యాడు. ఈ తంతు మహారాష్ట్రలోని బీడుకు చెందిన కృష్ణ నాందేవ్ ముండే అనే విద్యార్థి 2018 నుండి పదిసార్లు పదవ తరగతి పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు. దీంతో గ్రామస్తులంతా బ్యాండ్ మేరాలతో ఆ విద్యార్థిని ఊరేగించి అభినందించారు.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

తెలుగు విశ్వవిద్యాలయంలో డిగ్రీ, డిప్లొమా యోగా కోర్సులు *ఒప్పందం కుదుర్చుకున్న భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ *విద్య, కార్పొరేట్ సంస్థల్లో యోగ టీచర్లకు డిమాండ్ *భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ సంఘటన కార్యదర్శి నందనం కృపాకర్