గ్రాడ్యువేషన్ డే లో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేత.

కరీంనగర్/సైదాపూర్, ఏప్రిల్ 03 (జాగో న్యూస్): మండల కేంద్రంలోని కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఓపెన్ హౌస్,గ్రాడ్యువేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్ఈఓ కొమ్మేర శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు సర్టిఫికెట్ లను అందించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ సతీష్ కుమార్, ప్రిన్సిపాల్ అనగోని తిరుపతి, సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి, బిఅర్ఎస్ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య, మాజీ సర్పంచ్ కొండా గణేష్, మాజీ ఎంపీటీసీ జంపాల సంతోష్, సింగిల్ విండో డైరెక్టర్ బొమ్మగాని రాజు, నాయకులు కూతురు విద్వాన్ రెడ్డి, గోపగోని నవీన్ కుమార్, బోనగిరి అనిల్, తిరుపతి నాయక్ తదితరులు వున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

తెలుగు విశ్వవిద్యాలయంలో డిగ్రీ, డిప్లొమా యోగా కోర్సులు *ఒప్పందం కుదుర్చుకున్న భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ *విద్య, కార్పొరేట్ సంస్థల్లో యోగ టీచర్లకు డిమాండ్ *భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ సంఘటన కార్యదర్శి నందనం కృపాకర్