కరీంనగర్/మానకొండూర్, మార్చి 18 (జాగో న్యూస్): కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామం లోని సుదగోని రాజేష్ గౌడ్ గారి 15 వ వర్ధంతి ని ఘనంగా అయిన విగ్రహనికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్బంగా తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మల్యాల రాములు గౌడ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నల్లగొండ తిరుపతి గౌడ్, తిమ్మాపూర్ మండలం అధ్యక్షులు రావుల శ్రీనివాస్ గౌడ్, మానకొండూర్ నియోజకవర్గం ఇంచార్జి గోపాగోని నవీన్ గౌడ్, వారు ఈ సందర్బంగా మాట్లాడుచు తెలంగాణ ఉద్యమం లో సుదగోని రాజేష్ గౌడ్ పాలుగొని అప్పుడు తెలంగాణ వస్తాడో రాదో అని 18/03/2011 రోజున సూసైడ్ చేసుకొని ఆత్మ హత్య చేసుకోవడం జరిగింది. ఈ రోజు రాజేష్ గౌడ్ తల్లి తండ్రులు సుదగోని విరస్వామి గౌడ్ – నీలమ్మ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి పరామశించి, దైర్యం కోల్పోవద్దని ఈ సందర్బంగా మాట్లాడటం జరిగింది, ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు సింగం నర్సయ్య గౌడ్, సుదగోని చందు గౌడ్,, సుదాగోని రవి గౌడ్, మూల రాజు గౌడ సంఘ సభ్యులు, చరణ్ కుమార్ గ్రామ ప్రజలు తదితరులు పాలు గొని రాజేష్ గౌడ్ గారి వర్ధంతి ని అయిన విగ్రహనికి పూలు, పూల మాల వేసి, నివాళులు అర్పించడం జరిగింది, స్విట్స్ పంపిణి చేయడం జరిగింది.









