ఎమ్మెల్సీ కొమురయ్య గెలుపు పట్ల హర్షిస్తూ సంబరాల్లో బిజెపి శ్రేణులు

రాజన్న సిరిసిల్ల/తంగళ్ళపల్లి, మార్చి 04 (జాగో న్యూస్): తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిజెపి పార్టీ అభ్యర్థి మల్కా కొమరయ్య ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల హర్షిస్తూ బిజెపి శ్రేణులు టపాసులు పెంచి స్వీట్లను పంపిణీ చేసి సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు, ఉపాధ్యక్షుడు ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి ఇట్టుకల రాజు, శ్రీనివాస్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కన్నె అరుణ్,OBC మోర్చా అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, జంగం కిషన్, బక్క శెట్టి రాజు, ఆశీర్వాద్, లక్ష్మారెడ్డి, మధుసూదన్, సురేష్, మహేందర్, జీవన్ రెడ్డి పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలి *వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతే గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలి *భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్

భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలి… రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి* *భూ భారతి విజయవంతమైన అమలుకు భూ రీ-సర్వేనే కీలకం* *మార్చి-2027 నాటికి మూడు విడతల్లో రీ-సర్వే పూర్తి చేయాలి* *రీ-సర్వేలో పనిచేసే లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి రూ. 60 చెల్లింపు* *సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి* *ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, 2బీహెచ్‌కే ఇళ్ల పంపిణీని వేగవంతం చేయాలి* *ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి కనీసం ఒక జత యూనిఫాం అందించాలి* *భూ రీ-సర్వే, ఇందిరమ్మ ఇండ్లు, సాదా బైనామా దరఖాస్తులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర మంత్రి పొంగులేటి