ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల పై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం  *-ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీకి వత్తాసు పలుకుతున్న జిల్లా విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి  *-పి.డి.ఎస్.యు.తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటీ పృథ్వీ, ప్రధాన కార్యదర్శి సాయిబోలా అనిల్ 

ప్రజల చేరువకే ప్రభుత్వ పథకాలు ➡️గ్రామసభల ద్వారా అవగాహన పెంపు ➡️బీఆర్ఎస్ పాలనలో ప్రచారం జాస్తి- అభివృద్ధి నాస్తి ➡️చేసిందే చెప్పడం కాంగ్రెస్ సర్కార్ నైజం ➡️నల్లగొండ సభలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి